లాభాల్లో ముగిసిన స్టాక్‌ మార్కెట్లు

stock market
stock market

ముంబయిః దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు లాభాల్లో ముగిశాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 351 పాయింట్లు లాభపడి 66,707కి చేరుకుంది. నిఫ్టీ 98 పాయింట్లు పుంజుకుని 19,778కి పెరిగింది. మార్కెట్లు ముగిసే సమయానికి డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ. 82 వద్ద కొనసాగుతుంది.