లాభాల్లో దూసుకుపోయిన స్టాక్‌ మార్కెట్లు

sensex
sensex

ముంబయిః దేశీయ స్టాక్ మార్కెట్లు సరికొత్త చరిత్రను సృష్టించాయి. సెన్సెక్స్ తొలిసారి 66 పాయింట్లకు పైగా ముగిసింది. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 502 పాయింట్లు లాభపడి 66,061కి ఎగబాకింది. నిఫ్టీ 151 పాయింట్లు పెరిగి 19,565కు చేరుకుంది. మార్కెట్లు ముగిసే సమయానికి డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.82.16 వద్ద కొనసాగుతుంది.