లాభాల్లో ముగిసిన స్టాక్‌ మార్కెట్లు

stock market
stock market

ముంబయిః నిన్న ఫ్లాట్ గా ముగిసిన స్టాక్ మార్కెట్లు ఈరోజు మళ్లీ భారీగా లాభపడ్డాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 340 పాయింట్లు లాభపడి 65,786కి చేరుకుంది. నిఫ్టీ 99 పాయింట్లు పెరిగి 19,497 వద్ద స్థిరపడింది.