మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు
మే నెలలో 15 సార్లు పెరుగుదల
![Rising petrol and diesel prices again](https://www.vaartha.com/wp-content/uploads/2021/05/Rising-petrol-and-diesel-prices-1024x583.jpg)
New Delhi: దేశంలో చమురు ధరలు రోజు రోజుకూ పెరిగిపోతున్నాయి. తాజాగా లీటర్ పెట్రోల్ పై 26 పైసలు , డీజిల్ పై 28 పైసలు పెంచుతూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. దేశ రాజధానిలో పెట్రోల్ ధర లీటర్ రూ 93 94 పైసలకు చేరింది. డీజిల్ ధర రూ 84 89 లకు చేరింది. 15 రోజుల్లోనే పెట్రోల్ పై రూ3 54, డీజిల్ పై రూ 4. 16 పెరిగింది.
తాజా ఎన్నారై వార్తల కోసం : https://www.vaartha.com/news/nri/