లాభాల్లో ముగిసిన స్టాక్‌ మార్కెట్లు

sensex.
sensex.

ముంబయిః దేశీయ స్టాక్ మార్కెట్లలో ఈరోజు ఫుల్ జోష్ కనిపించింది. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 440 పాయింట్లు పెరిగి 72,086కి చేరుకుంది. నిఫ్టీ 156 పాయింట్లు ఎగబాకి 21,854 వద్ద స్థిరపడింది. మార్కెట్లు ముగిసే సమయానికి డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.82.91 వద్ద కొనసాగుతుంది.