మందకొడిగా మార్కెట్లు సూచీలు

sensex
sensex

ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్లు ఈరోజు మందకొడిగా సాగుతున్నాయి. ఉదయం 9.37 గంటల సమయంలో సెన్సెక్స్‌ 167పాయింట్లు నష్టపోయి 37,961 వద్ద, నిఫ్టీ 55 పాయింట్లు నష్టపోయి 11,138 వద్ద ట్రేడవుతున్నాయి.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/