ఫ్లాట్ గా ముగిసిన స్టాక్ మార్కెట్లు

sensex
sensex

ముంబయిః స్టాక్ మార్కెట్లలో వరుస లాభాలను ఈరోజు బ్రేక్ పడింది. ఈ రోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 33 పాయింట్లు నష్టపోయి 65,446కి పడిపోయింది. నిఫ్టీ 10 పాయింట్లు లాభపడి 19,398కి దిగజారింది. మార్కెట్లు ముగిసే సమయానికి డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.82.22 వద్ద కొనసాగుతుంది.