స్వల్ప లాభాలతో ముగిసిన మార్కెట్లు
ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం స్వల్ప లాభాలతో ముగిశాయి. ట్రేడింగ్ ముగిసేసరికి బాంబే స్టాక్ ఎక్స్ఛేంజీ సెన్సెక్స్ సూచీ 61 పాయింట్లు లాభపడి 38,470 వద్ద ముగిసింది. నిఫ్టీ సూచీ 18 పాయింట్లు వద్ద 11,269 గా ట్రేడయింది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.73.21 గా ఉంది.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/telangana/