నష్టాల్లో ముగిసిన స్టాక్‌ మార్కెట్లు

Bombay stock exchange
Stock markets

ముంబయిః దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు కూడా నష్టాల బాట పట్టాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 259 పాయింట్లు నష్టపోయి 62,979కి పడిపోయింది. నిఫ్టీ 105 పాయింట్లు పతనమై 18,665కి దిగజారింది. మార్కెట్లు ముగిసే సమయానికి డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.82.03 వద్ద కొనసాగుతుంది.