నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
మంబయిః దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా రెండో రోజు నష్టపోయాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 223 పాయింట్లు నష్టపోయి 62,625కి పడిపోయింది. మార్కెట్ల ముగిసే సమయానికి డారుర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ. 82.47 వద్ద కొనసాగుతుంది.