ఊగిసలాటలో స్టాక్‌ మార్కెట్లు

sensex
sensex

ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్లు ఈరోజు దోబూచులాడుతున్నాయి. ఉదయం లాభాల్లో ప్రారంభమైన సెన్సెక్స్‌, నిఫ్టీలు కొద్ది సేపటికి నష్టాల్లోకి జారాయి. ఉదయం 9.43 గంటల సమయంలో 91 పాయింట్లు నష్టపోయి 38,399 వద్ద, నిఫ్టీ 19 పాయింట్లు నష్టపోయి 11,290 వద్ద ట్రేవడుతున్నాయి.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/