మార్కెట్లు భారీ లాభాల్లో..
సెన్సెక్స్ ఆరంభంలోనే 402 పాయింట్ల లాభంతో 46వేల 687
Mumbai: మరి కొద్ది సేపటిలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటులో బడ్జెట్ ప్రవేశ పెట్టనున్నారు. బడ్జెట్ పై సానుకూల దృక్పథంతో మార్కెట్లు భారీ లాభాల్లో కొనసాగుతున్నాయి.
సెన్సెక్స్ ఆరంభంలోనే 402 పాయింట్ల లాభంతో 46వేల 687 పాయింట్ల వద్ద ట్రేడ్ అవుతోంది. నిఫ్టి కూడా లాభాల బాటలోనే ఉంది.
తాజా ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం: https://www.vaartha.com/andhra-pradesh/