మళ్లీ నష్టాల్లో ముగిసిన స్టాక్‌ మార్కెట్లు

sensex
sensex

ముంబయిః దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు నష్టాల్లో ముగిశాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 501 పాయింట్లు కోల్పోయి 58,909కి పడిపోయింది. నిఫ్టీ 129 పాయింట్లు నష్టపోయి 17,321 వద్ద స్థిరపడింది. మార్కెట్లు ముగిసే సమయానికి డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.82.55 వద్ద కొనసాగుతుంది.