లాభాల్లో ప్రారంభమైన మార్కెట్లు

BSE
BSE

ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్లు లాభాల్లో పయనిస్తున్నాయి. ఈరోజు ఉదయం 9.50 గంటల సమయంలో సెన్సెక్స్‌ 360 పాయింట్ల లాభంతో 40,621 వద్ద కొనసాగుతుండగా నిష్టీ 96 పాయింట్లు ఎగబాకి 11,909 వద్ద ట్రేవుతుంది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 74.37 వద్ద కొనసాగుతుంది.


తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/