లాలూకు తీవ్ర అస్వస్థత

‘రిమ్స్‌’కు తరలించిన కుటుంబ సభ్యులు

Lalu prasad yadav
Lalu prasad yadav

దాణా కుంభకోణం కేసులో లో దోషిగా తేలిన ఆర్జేడీ అధినేత లాలూప్రసాద్‌ యాదవ్‌ తీవ్ర అస్వస్థతకు లోనయ్యారు. దీంతో ఆయన్ని జార్ఖండ్‌ రాజధాని రాంచీలోని ‘రిమ్స్‌’కు తరలించారు. లాలూ పరిస్థితి విషమంగానే ఉన్నప్పటికీ నిలకడగానే ఉందని వైద్యులు వెల్లడించారు.

తెలంగాణ వార్తల కోసం: https://www.vaartha.com/telangana/