భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

sensex
sensex

ముంబయి : దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లో ముగిశాయి. ఈ నేపథ్యంలో ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 571 పాయింట్లు నష్టపోయి 57,292కి పడిపోయింది. నిఫ్టీ 169 పాయింట్లు కోల్పోయి 17,117 వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.76.17 వద్ద కొనసాగుతుంది.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి : https://www.vaartha.com/news/national/