ఐదేళ్లలో పెరిగిన ఎఫ్‌డిఐలు

New Delhi: గత ఐదేళ్లలో ఎప్‌డిఐలు గణనీయంగా పెరిగాయని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ చెప్పారు. 2014 – 2019 మధ్య కాలంలో ఎఫ్‌డిఐలు 119 బిలియన్‌ డాలర్లనుంచి 284 డాలర్లకు పెరిగాయని ఆమె చెప్పారు. 2014 -2019 మధ్య కాలంలో 7.4 శాతం వృద్ధి రేటు సాధించామని ఆమె అన్నారు.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/