ఆయుష్మాన్ భవ అద్భుతమైన ఫలితాలు

Nirmala Sitharaman Introduces Budget
Nirmala Sitharaman Introduces Budget

New Delhi: ఆయుష్మాన్ భవ అద్భుతమైన ఫలితాలను ఇచ్చిందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. లోక్ సభలో 2020-2021 బడ్జెట్ ప్రసంగంలో ఆమె మాట్లాడుతూ… నగదు బదిలీ పథకంతో నేరుగా ప్రజల ఖాతాల్లోకి డబ్బు వెళ్తుందన్నారు. ఈ ఏడాది జీఎస్టీ రిటర్న్స్ మరింత సులభతరమైందన్నారు.