దేశంలో కొత్తగా 88, 600 మందికి కరోనా
60 లక్షలకు చేరువైన కేసులు
New Delhi: దేశంలో కోవిడ్-19 వ్యాప్తి తీవ్రత రోజు రోజుకూ పెరుగుతున్నది.
గత 24 గంటల్లో దేశంలో కొత్తగా 88వేల 600 మందికి కరోనా సోకింది.
అలాగే గత 24 గంటల్లో 1124 మంది మహమ్మారి కాటుకు బలయ్యారు. దీంతో దేశంలో మొత్తం కోవిడ్ కేసుల సంఖ్య 59లక్షల 92, 533కు చేరింది.
అలాగే కరోనా మృతుల సంఖ్య 94వేల 503కు పెరిగింది.
తాజా అంతర్జాతీయ వార్తల కోసం : https://www.vaartha.com/news/international-news/