ఈనెల 10న నంద్యాలలో పర్యటించనున్న సీఎం జగన్

అమరావతి: సీఎం జగన్ ఈనెల 10న నంద్యాల నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఈ పర్యటనకు సంబంధించి జిల్లా అధికారులు ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. సీఎం ఏర్పాట్లకు సంబంధించి బుధవారం ఇన్‌ఛార్జి మంత్రి అనిల్‌ కుమార్‌ యాదవ్‌ సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. సీఎం చేతుల మీదుగా ఈబీసీ నేస్తం పథకాన్ని ప్రారంభించనున్నారు. ఇప్పటికే ఈ పథకానికి సంబంధించి అధికారులు లబ్ధిదారుల జాబితాను సిద్ధం చేశారు.

తాజా బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/business/