ప్రత్యేక విమానంలో ఒలింపిక్ జ్యోతి
జపాన్: గ్రీస్ లోని ఏథెన్స్ వద్ద సంప్రదాయ పద్ధతిలో ఒలింపిక్ జ్యోతిని ప్రజ్వలింపజేసిన తర్వాత దానిని జపాన్ కు ప్రత్యేక విమానంలో తీసుకువెళ్ళారు. ‘టోక్యో 2020 గో’ పేరుతో ఒలింపిక్ రిలే ప్రారంభం కానుంది. అయితే, ముందుగా నిర్దేశించిన మార్గం నిడివిని కుదించి కొత్త రిలే షెడ్యూల్ను ప్రకటించనున్నట్టు జపాన్ ఒలింపిక్ కమిటీ తెలిపింది.
తాజా బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/business/