8న భారత్ బంద్

రైతు సంఘాల పిలుపు

Farmers protest-File
Farmers protest-File

New Delhi: వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా గత తొమ్మిది రోజులుగా దేశ రాజధానిలో రైతులు నిరసనలు చేస్తున్న విషయం తెలిసిందే.

ప్రభుత్వం పలు దఫాలుగా రైతులతో జరిపిన చర్చలు ఓ కొలిక్కిరాని నేపథ్యంలో నూతన అగ్రి చట్టాలను కేంద్రం తక్షణమే ఉపసంహరించుకోవాలన్న డిమాండ్ తో రైతు సంఘాలు డిసెంబర్​ 8న భారత్​ బంద్​కు పిలుపు నిచ్చాయి.

తాజా తెలంగాణ వార్తల కోసం : https://www.vaartha.com/andhra-pradesh/