షర్మిలతో అజరుద్దీన్ కుమారుని భేటీ

లోటస్ పాండ్ లో చర్చలు

Azharuddin's son meets Sharmila
Azharuddin’s son meets Sharmila

Hyderabad: ఆంధ్రప్రదేశ్ దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తె , ఏపీ సీఎం జగన్ సోదరి వైఎస్ షర్మిలను శుక్రవారం ప్రముఖ క్రికెటర్ అజరుద్దీన్ కుమారుడు అసదుద్దీన్ మర్యాద పూర్వకంగా కలిశారు. లోటస్ పాండ్ లో కాసేపటి క్రితం జరిగింది. వీరిమధ్య ఎలాంటి చర్చలు, సంభాషణలు ఇంకా తెలియరాలేదు.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం : https://www.vaartha.com/news/international-news/