నేటి నుంచి ప్రశ్నోత్తరాలు

బడ్జెట్‌పై చర్చ

TS Assembly
TS Assembly

Hyderabad: తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీసమావేశం ఇవాళ ప్రారంభం కానుంది. నేటి నుంచి ప్రశ్నోత్తరాలు- జీరో అవర్, ప్రశ్నోత్తరాల అనంతరం బడ్జెట్‌పై చర్చ జరగనుంది. ప్రశ్నోత్తరాలలో 6 ప్రశ్నలకు ప్రభుత్వం సమాధానం ఇవ్వనుంది.

ఎంఐఎం- టీఆర్ఎస్‌కి మాత్రమే మొదటి రోజు ప్రశ్నోత్తరాలలో అవకాశం లభించనుంది. బీపీఎల్ కుటుంబాలకు తెల్లరేషన్ కార్డ్- టీఎస్ బి-పాస్ విధానంతో కలిపి ఆరు ప్రశ్నలకు ప్రభుత్వం సమాధానం ఇవ్వనుంది.

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం: https://www.vaartha.com/andhra-pradesh/