మాలోకాన్ని కరోనా క్వారంటైన్‌ వార్డులో పెట్టాలి!

vijaya sai reddy
vijaya sai reddy

అమరావతి: టిడిపి నేత నారా లోకేష్‌పై మరోసారి వైఎస్‌ఆర్‌సిపి ఎంపీ విజయసాయిరెడ్డి ట్విట్టర్‌ వేదికగా వ్యంగ్యాస్త్రాలు సంధించారు. మాలోకాన్ని కరోనా క్వారంటైన్‌ వార్డులో పెట్టాలి. వ్యాధి లక్షణాలేవీ బయటకు కనిపించకున్నా అతని నోటి దూల సమాజంలో అశాంతిని ప్రేరేపించేలా ఉంది. అత్యంత నిబద్ధతతో ఉద్యోగ ధర్మాన్ని నిర్వర్తిస్తున్న 4.5 లక్షల మంది వాలంటీర్లను రేపిస్టులు, దండుపాళ్యం క్రిమినల్స్‌ అని తిట్టి పోస్తున్నాడని విజయసాయిరెడ్డి విమర్శించారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/telangana/