7 soldiers killed after army vehicle falls into Shyok river in
శ్రీనగర్ : లద్దాఖ్లోని ష్యోక్ నదిలో జవాన్లు ప్రయాణిస్తున్న ఆర్మీ వాహనం అదుపు తప్పి పడిపోయింది. ఈప్రమాదంలో ఏడుగురు మంది జవాన్లు మృతి చెందారు. మిగతా జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. ”పర్తాపూర్ క్యాంప్ నుంచి 26 మంది జవాన్లు వాహనంలో బయల్దేరారు. ష్యోక్ నది దగ్గర ఆ వాహనం స్కిడ్ అయి.. నదిలో పడిపోయింది. ఏడుగురు జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. మిగతా జవాన్లు గాయాల పాలయ్యారు” అని ఆర్మీ ఓ ప్రకటన విడుదల చేసింది.
ఈ ఘటనలో గాయపడ్డ జవాన్లను ఆర్మీ ఫీల్డ్ ఆస్పత్రికి తరలించామని ఆర్మీ పేర్కొంది. గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందిస్తున్నట్లు ఆర్మీ పేర్కొంది. తీవ్రంగా గాయపడి, ఇబ్బందులున్న వారిని ఎయిర్ అంబులెన్స్లో వెస్ట్రన్ కమాండ్కు తరలిస్తామని ఆర్మీ పేర్కొంది.
తాజా బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/business/
విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా రేపు సోమవారం నామినేషన్ దాఖలు చేయబోతున్నారు. ఉదయం 11:30 గంటలకు తన నామినేషన్ను…
తెలంగాణ ఇంటర్ విద్యార్థులకు గుడ్ న్యూస్. ఇంటర్ ఫలితాల ప్రకటన వచ్చేసింది. జూన్ 28న ఇంటర్మీడియట్ ఫలితాలు విడుదల చేయనున్నట్లు…
ఇస్మార్ట్ శంకర్ ఫేమ్ హీరో రామ్ పెళ్లి పీటలు ఎక్కేందుకు సిద్దమయ్యాడా..? అదికుడా ప్రేమ వివాహమా..? ప్రస్తుతం ఇండస్ట్రీ లో…
ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి రేపు సోమవారం శ్రీకాకుళం జిల్లాలో పర్యటించబోతున్నారు. అమ్మ ఒడి నిధులను శ్రీకాకుళంలో జరిగే ఓ…
trs mla vivekananda comments to modi hyderabad tour బిజెపి పార్టీ..ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రం ఫై పూర్తి ఫోకస్…
కేంద్రం తీసుకొచ్చిన అగ్నిపథ్ కు వ్యతిరేకంగా ఇప్పటికే దేశ వ్యాప్తంగా ఆందోళనలు , నిరసనలు , రాస్తారోకో లు చేస్తున్నప్పటికీ…