విశాఖ ఎయిర్ పోర్టులో 10 గోల్డ్ బిస్కెట్లు స్వాధీనం
Visakhapatnam: విశాఖపట్నం ఎయిర్ పోర్టులో భారీగా బంగారం పట్టుబడింది. దుబాయ్ నుంచి వచ్చిన ఓ ప్రయాణికుడి నుంచి 10 గోల్డ్ బిస్కెట్లు స్వాధీనం చేసుకున్నారు.
పట్టుబడిన బంగారం విలువ రూ.51.5లక్షలు ఉంటుందని అంచనా వేశారు.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/telangana/