చిట్కాలు
కంద, పెండలం వంటి దుంపలను తరగడానికి ముందు చింతపండు నానబెట్టిన నీళ్లలో చేతులు తడుపుకొంటే దురదలు ఉండవు.
వెండి వస్తువులు నల్లగా రంగు మారుతుంటాయి. వాటిని క్లీనింగ్ పౌడర్తో శుభ్రం చేసి పాలు కలిపిన నీటితో కాని కడిగితే నలుపు వదులుతుంది.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/telangana/