చెన్నై, మధురైలో మూడో రోజు ఐటీ సోదాలు

IT dept Attacks

Chennai:, Madhurai: తమిళనాడు రాష్ట్రంలోని చెన్నై, మదురైలో మూడో రోజు ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. ఫైనాన్షియర్ అన్బు నివాసం, ఏజీఎస్ ఆఫీసులో ఐటీ అధికారుల తనిఖీలు కొనసాగుతున్నాయి. రూ.300కోట్లకు పైగా నగదు లావాదేవీల పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. తమిళ నటుడు విజయన్ ఇంట్లో గురువారం ఐటీ దాడులు జరిగాయి.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/