20న బెజవాడ దుర్గమ్మకు పట్టువస్త్రాలు సమర్పించనున్న సిఎం జగన్‌

అమరావతిః ఈ నెల 20న మూలా నక్షత్రం రోజున సిఎం జగన్‌ బెజవాడ దుర్గమ్మకు పట్టువస్త్రాలు సమర్పించి. అమ్మవారిని దర్శించుకుంటారు. ఈ విషయాన్ని దేవాదాయ శాఖ మంత్రి

Read more