మహర్షి వాల్మీకి విమానాశ్రయాన్ని ప్రారంభించిన ప్రధాని మోడీ
ఢిల్లీ నుంచి అయోధ్యకు తొలి విమానం అయోధ్య: ఈరోజు అయోధ్యలో ప్రధాని మోడీ మహర్షి వాల్మీకి అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రారంభించారు. శ్రీరామజన్మభూమిలో రామాలయాన్ని నిర్మిస్తున్న విషయం తెలిసిందే.
Read more