మహారాష్ట్ర పర్భానీ జిల్లాలో విషాదం : సెప్టిక్ ట్యాంక్ ని శుభ్రం చేస్తూ ఐదుగురు కార్మికులు మృతి

మహారాష్ట్ర పర్భానీ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. సెప్టిక్ ట్యాంక్ ని శుభ్రం చేస్తుండ‌గా విష‌పూరిత వాయువులు పీల్చి ఐదుగురు కార్మికులు మృతి చెందారు. ఈ సంఘటన సోన్‌పేట్

Read more