ఢిల్లీ, పంజాబ్‌-హర్యానా సరిహద్దుల్లోనే రైతుల మకాం

న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో రైతుల ఆందోళన కొనసాగుతున్నది. తమ డిమాండ్లు నెరవేరుస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చేవరకు ఆందోళన విరమించేది లేదని రైతులు తెగేసి చెబుతున్నారు.

Read more