కారుపై విరిగిపడిన కొండచరియలు..అయిదుగురు మృతి

రుద్ర‌ప్ర‌యాగ్‌: ఉత్త‌రాఖండ్‌లో రుద్ర‌ప్ర‌యాగ్ జిల్లాలో కొండ‌చ‌రియ‌లు విరిగిప‌డ్డాయి. దీంతో కారులో ఉన్న అయిదుగురు మృతిచెందారు. శిథిలాల‌ను తొల‌గించే ప‌నిలో అధికారులు ఉన్నారు. రోడ్డును క్లియ‌ర్ చేసేందుకు రెస్క్యూ

Read more