పీవీకి భార‌త‌ర‌త్న ప్ర‌క‌టించడం సంతోషంగా ఉందిః పీవీ కుమార్తె వాణీదేవి

హైదరాబాద్‌ః పీవీ న‌ర‌సింహారావుకు కేంద్ర ప్ర‌భుత్వం భార‌త ర‌త్న ప్ర‌క‌టించ‌డం ప్ర‌శంస‌నీయ‌మ‌ని ఆయ‌న కుమార్తె వాణీదేవి స్వాగ‌తించారు. పీవీకి భార‌త‌ర‌త్న ఆల‌స్యంగా ప్ర‌క‌టించినా సంతోషంగా ఉంద‌ని అన్నారు.

Read more