రేపటి నుండి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలని మంత్రి హరీష్ రావు ఆదేశాలు జారీ
రేపటి (ఏప్రిల్ 11) నుండి రాష్ట్ర వ్యాప్తంగా ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలని రాష్ట్ర మంత్రులు హరీశ్రావు, గంగుల కమలాకర్, నిరంజన్రెడ్డి లు అధికారులకు ఆదేశాలు జారీచేశారు.
Read more