నూహ్‌లో ఆక్రమణల కూల్చివేతపై హైకోర్టు స్టే

చండీగఢ్‌: హర్యానా రాష్ట్రంలోని నూహ్‌ జిల్లాలో కొనసాగుతున్న ఆక్రమణల కూల్చివేతపై పంజాబ్ అండ్ హర్యానా హైకోర్టు స్టే విధించింది. నూహ్‌ జిల్లాలో ఇటీవల మత ఘర్షణలు చెలరేగాయి.

Read more

80 వేల మంది పోలీసులు ఉన్నారు.. అమృత్ పాల్ సింగ్ ఎలా తప్పించుకున్నాడు?: హైకోర్టు

ఆపరేషన్ పై స్టేటస్ రిపోర్టు అందజేయాలని పంజాబ్ సర్కారుకు హైకోర్టు ఆదేశం చండీగఢ్‌ ః ఖలిస్తానీ లీడర్, వారిస్ పంజాబ్ దే చీఫ్ అమృత్ పాల్ సింగ్

Read more