నేటి నుంచి ప్రారంభం కానున్న పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలు

న్యూఢిల్లీ: ఈరోజు పార్లమెంట్‌లో మోడీ సర్కార్‌ చివరి బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. మొదటిరోజు ఉభయ సభలనుద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగించనున్నారు. కాగా సమావేశాలు సజావుగా

Read more