వైఎస్‌ఆర్‌సిపి ఎంపీ అభ్యర్థుల జాబితా విడుదల

అమరావతిః లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేయబోతున్న అభ్యర్థులను వైఎస్‌ఆర్‌సిపి ప్రకటించింది. ఇడుపులపాయలో నిర్వహించిన కార్యక్రమంలో జగన్ సమక్షంలో ధర్మాన ప్రసాదరావు అభ్యర్థుల పేర్లను చదివి వినిపించారు.

Read more