పురుగుల అన్నం పెడుతున్నారంటూ.. మల్లారెడ్డి కాలేజీలో విద్యార్థినుల ఆందోళన

హైదరాబాద్ శివారు గండిమైసమ్మలోని మల్లారెడ్డి ఇంజినీరింగ్ క్యాంపస్లో విద్యార్థినులు నిరసనకు దిగారు. నిన్న రాత్రి అన్నం, స్వీటులో పురుగులు వచ్చాయని పేర్కొంటూ క్యాంపస్ ఆవరణలో ఆందోళన చేపట్టారు.

Read more