పురుగుల అన్నం పెడుతున్నారంటూ.. మల్లారెడ్డి కాలేజీలో విద్యార్థినుల ఆందోళన

హైదరాబాద్ శివారు గండిమైసమ్మలోని మల్లారెడ్డి ఇంజినీరింగ్ క్యాంపస్లో విద్యార్థినులు నిరసనకు దిగారు. నిన్న రాత్రి అన్నం, స్వీటులో పురుగులు వచ్చాయని పేర్కొంటూ క్యాంపస్ ఆవరణలో ఆందోళన చేపట్టారు.

Read more

మంత్రి రోజా కు నిర‌స‌న‌ సెగ..పార్టీని న‌మ్ముకుంటే అప్పుల పాలు చేశారు

భార్య‌తో క‌లిసి మంత్రి రోజా ముందు వైఎస్‌ఆర్‌సిపి నేత నిర‌స‌న‌ అమరావతిః వైఎస్‌ఆర్‌సిపి సర్కార్‌ ప‌ట్టిన గ‌డ‌ప‌గ‌డ‌ప‌కు మ‌న ప్ర‌భుత్వం కార్య‌క్ర‌మంలో భాగంగా గ్రామ‌, మండ‌ల స్థాయి

Read more