లచ్మన్‌గర్‌ నుంచి రాజస్థాన్‌ పీసీసీ అధ్యక్షుడు గోవింద్ సింగ్‌ దొతసారా నామినేషన్‌

జైపూర్‌: రాజస్థాన్‌లో అసెంబ్లీ ఎన్నికల కోలాహలం మరింత ఊపందుకుంది. అక్టోబర్‌ 30న ఎన్నికల నోటిఫికేషన్‌ వెలువడగానే నామినేషన్‌ల పర్వం మొదలైంది. ఈ నెల 6వ తేదీ వరకు

Read more