దర్శి బస్సు ప్రమాద మృతుల కుటుంబాలకు సిఎం జగన్‌ సంతాపం

అమరావతి: ప్రకాశం జిల్లా దర్శిలో జరిగిన ఆర్టీసీ బస్సు ప్రమాదంపై సీఎం జగన్ మోహన్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలియజేశారు.

Read more