ఢిల్లీలో కరోనా కేసుల పెరుగుదల..సీఎం కేజ్రీవాల్ ఉన్నతాధికారులతో సమీక్షా

న్యూఢిల్లీః దేశంలో మళ్లీ కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి. కొత్త కేసుల విస్తరణ నేపథ్యంలో ఢిల్లీ ప్రభుత్వం నగరంలో కొవిడ్‌ పరిస్థితిని చాలా దగ్గరి నుంచి పర్యవేక్షిస్తున్నది.

Read more