వాట్సాప్​ ద్వారా బస్సు టికెట్లు.. వినూత్న కార్యక్రమానికి ఢిల్లీ సర్కార్‌ శ్రీకారం

న్యూఢిల్లీః ప్రయాణికుల ఇబ్బందులు తగ్గించేందుకు ఢిల్లీ సర్కార్ ఓ వినూత్న కార్యక్రమాన్ని తీసుకురానుంది. ప్రయాణికుల అసౌకర్యాన్ని తగ్గించడమే లక్ష్యంగా ఢిల్లీ ప్రభుత్వం ఓ కీలక నిర్ణయం తీసుకోనుంది.

Read more