బ్రిటన్ రాజు చార్లెస్-3 ఆరోగ్యంపై స్పందించిన ప్రధాని మోడీ

న్యూఢిల్లీః బ్రిటన్ రాజు చార్లెస్-3 క్యాన్సర్ బారిన పడిన విషయం తెలిసిందే. ఈ విషయాన్ని బకింగ్‌హాం ప్యాలెస్‌ వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం ఆయన చికిత్స తీసుకుంటున్నట్లు పేర్కొన్నాయి.

Read more