నేడు ఢిల్లీలో బిఆర్ఎస్ కార్యాలయాన్ని ప్రారంభించనున్న సిఎం కెసిఆర్
న్యూఢిల్లీః ఈరోజు దేశ రాజధాని ఢిల్లీలోని వసంత్ విహార్లో నిర్మించిన బిఆర్ఎస్ జాతీయ కార్యాలయాన్ని పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు మధ్యాహ్నం 1:05 గంటలకు ప్రారంభించనున్నారు.
Read more