ఢిల్లీలో బిఆర్ఎస్ భవన్ను ప్రారంభించిన సిఎం కెసిఆర్
న్యూఢిల్లీః తెలంగాణ సిఎం కెసిఆర్ ఢిల్లీలోని వసంత్ విహార్లోనూతనంగా నిర్మించిన బిఆర్ఎస్ భవన్ను గురువారం మధ్యాహ్నం ప్రారంభించారు. భవనం ప్రారంభోత్సవానికి ముందు అక్కడ నిర్వహించిన సుదర్శన పూజ,
Read more