అదానీ-హిండెన్‌బర్గ్‌ కేసు.. నేడు తీర్పు వెలువరించనున్న సుప్రీంకోర్టు

న్యూఢిల్లీ: ఈరోజు అదానీ గ్రూపు అక్రమాలకు సంబంధించి హిండెన్‌బర్గ్‌ సంస్థ చేసిన ఆరోపణలపై న్యాయస్థానం పర్యవేక్షణలో దర్యాప్తు జరిపించాలన్న పిటిషన్లపై సుప్రీంకోర్టు తీర్పు వెలువరించనున్నది. ఈ పిటిషన్లపై

Read more