భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు భారీ నష్టాలను మూటకట్టుకున్నాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 503 పాయింట్లు కోల్పోయి 58,283కి పడిపోయింది. నిఫ్టీ 143 పాయింట్లు నష్టపోయి 17,368కి దిగజారింది. కన్జ్యూమర్ డ్యూరబుల్స్ మినహా ఈరోజు అన్ని సూచీలు నష్టపోయాయి. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.75.75 వద్ద కొనసాగుతుంది.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/